telugu navyamedia

Bus accident karnataka 7 passangers death

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

vimala p
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది.