దిశ అత్యాచారం, హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నిందితులను కోర్టులు, కేసులు అంటూ తిప్పడమేంటని.. తక్షణమే ఉరి తీయాలంటూ యువత రోడ్లపైకి వచ్చి తమ
షేక్ గుల్జార్ ఖాన్ పాకిస్తాన్కు చెందిన ఇతడికి కర్నూలు జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. భర్తను కోల్పోయిన ఆమెతో గుల్జార్ ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై ఎల్బీ నగర్ ఎస్ఓటీ ఇన్సిపెక్టర్ రవికుమార్ ఆధ్యర్యంలో దాడులు చేశారు. హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పీ అండ్ టీ
సెల్ఫోన్ కొనివ్వలేదని ఆగ్రహించిన ఓ భార్య భర్తపై దాడికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక తారకరామానగర్కు చెందిన పర్ల
దిశ నిందితుల ఎన్కౌంటర్లో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో హతమైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు అని, జొల్లు శివ,
జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలో జరిగిన కాల్పులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మొన్నటి ఘటన
దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి రాచకొండ పోలీస్ కమిషనర్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలల ముందే దేశం నుంచి పరారయ్యాడు. గుజరాత్ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఈ విషయం
ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న నిత్యానంద మరో రాసలీల వీడియో బయటకి వచ్చింది. ఓవైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా
దిశ ఘటనతో మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఆ మృగాళ్లకు ఎప్పుడు శిక్ష పడుతుందని.. దేశవ్యాప్తంగా.. ప్రజలందరూ.. ప్రశ్నిస్తున్నారు. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల