telugu navyamedia

Telugu News updatesd

టీఆర్‌ఎస్‌ సంచలనాలకు కేంద్ర బిందువు: మంత్రి జగదీష్‌ రెడ్డి

vimala p
యావత్‌ దేశంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా మోత్కూర్‌ పురపాలక సంఘం నూతన

విశాఖ మెట్రోకు కొత్త టెండర్లు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

vimala p
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం 2017లో ఏఎంఆర్‌సీకి అప్పగించిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం

అధికారికంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి: మంత్రి వెల్లంపల్లి

vimala p
ఈ నెల 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం

ఎన్‌కౌంటర్‌లో కొత్త ట్విస్ట్ .. నిందితుల్లో ఇద్దరు మైనర్లు?

vimala p
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు అని, జొల్లు శివ,

‘హెరిటేజ్’లో ఎక్కువ ధరలకు విక్రయాలు: మంత్రి మోపిదేవి

vimala p
రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.25 కే ప్రజలకు అందిస్తుంటే ఏవో ఘోరాలు జరిగిపోతున్నట్టు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు

vimala p
ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉండటంతో మహిళా సంఘాలు, విద్యార్థినులు, ప్రజా సంఘాలు పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఆస్ట్రేలియా అమ్మాయి, హన్మకొండ అబ్బాయి.. ఘనంగా జరిగిన వివాహం

vimala p
విదేశీ యువతులతో తెలుగు రాష్ట్రాల యువకుల వివాహాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల స్పెయిన్ అమ్మాయిని తాడిపత్రికి చెందిన అబ్బాయి పెళ్లాడాడు. తాజాగా, వరంగల్ జిల్లాకు చెందిన ఓ

రెడ్లు, బ్రాహ్మణులే కాదు బీసీల్లోనూ సమర్థులున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

vimala p
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి గురించి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారికి పీసీసీ అడిగే హక్కు వుందని

విరిగిన పట్టా దాటి వెళ్ళిన బోగీలు.. రైలుకు తప్పిన ప్రమాదం

vimala p
శ్రీకాకుళం జిల్లా తిలారు స్టేషన్‌ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టా విరిగిపోయింది. పట్టా విరిగిన విషయం సకాలంలో డ్రైవరు గుర్తించడంతో రైలుకు ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే

టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు.. మేము కేసులకు భయపడం: కేశినేని నాని

vimala p
టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని, తాము కేసులకు భయపడబోమని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో నిర్వహించిన

కడపలో కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం

vimala p
కడప జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చెన్నై నుంచి కడప జిల్లాలోని నందలూరుకు వెళ్తున్న కారును ఓబులవారిపల్లె మండలం

కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు: జస్టిస్ చంద్రకుమార్

vimala p
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రకుమార్ విమర్శలు గుప్పించారు. టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెకు హైదరాబాద్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం