యావత్ దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక సంఘం నూతన
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం 2017లో ఏఎంఆర్సీకి అప్పగించిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం
ఈ నెల 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం
దిశ నిందితుల ఎన్కౌంటర్లో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో హతమైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు అని, జొల్లు శివ,
ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉండటంతో మహిళా సంఘాలు, విద్యార్థినులు, ప్రజా సంఘాలు పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
విదేశీ యువతులతో తెలుగు రాష్ట్రాల యువకుల వివాహాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల స్పెయిన్ అమ్మాయిని తాడిపత్రికి చెందిన అబ్బాయి పెళ్లాడాడు. తాజాగా, వరంగల్ జిల్లాకు చెందిన ఓ
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి గురించి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారికి పీసీసీ అడిగే హక్కు వుందని
శ్రీకాకుళం జిల్లా తిలారు స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ రైలు పట్టా విరిగిపోయింది. పట్టా విరిగిన విషయం సకాలంలో డ్రైవరు గుర్తించడంతో రైలుకు ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే
టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని, తాము కేసులకు భయపడబోమని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో నిర్వహించిన
కడప జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చెన్నై నుంచి కడప జిల్లాలోని నందలూరుకు వెళ్తున్న కారును ఓబులవారిపల్లె మండలం
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రకుమార్ విమర్శలు గుప్పించారు. టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెకు హైదరాబాద్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం