telugu navyamedia

ఆంధ్ర వార్తలు

టీడీపీ కార్యకర్త పై వైసీపీ గూండాలే దాడిచేశారు: కేశినేని నాని

vimala p
ఏపీలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు పరస్పసర దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త సలీమ్ పై ఇటీవల నలుగురు

పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేస్తున్నారు: రోజా

vimala p
ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని వైసీపీ నేత, ఏపీఐఐసీ చైర్మన్ రోజా అన్నారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె

ఏపీ : .. రాజధాని, ప్రాజెక్టులపై .. కమిటీ ఏర్పాటు..

vimala p
సీఎం జగన్ రాజధాని నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ

ఏపీలో … కొత్తజిల్లాల కలలు.. భూముల ధరలకు రెక్కలు ..

vimala p
రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 26 నుండి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో ఈ హామి ఉండటంతో ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది

బీఎన్‌ యుగంధర్‌ మృతికి .. ప్రముఖుల సంతాపం..

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెదేపా అధినేత చంద్రబాబు బీఎన్‌ యుగంధర్‌ మృతికి సంతాపం తెలిపారు. నిజాయతీ, చిత్తశుద్ధి కలిగిన అధికారిగా యుగంధర్‌ చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు.

ఏపీలో 18 మంది ఐఏఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

vimala p
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయా శాఖల ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఏపీలో 18 మంది ఐఏఎస్ లను

రాయలసీమకు రాజధాని ఇవ్వాలి..టీజీ వెంకటేశ్ డిమాండ్

vimala p
రాయలసీమకు రాజధాని ఇవ్వాలని జ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి

టన్ను ఇసుక ధర రూ.370 అని చెప్పి.. రూ.900 వసూలు : పవన్ కల్యాణ్

vimala p
టన్ను ఇసుక రూ.370 అని చెప్పి అదనంగా రూ.900 వసూలు చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.గుంటూరు జిల్లా నవులూరులోని ఇసుక స్టాక్ పాయింట్

టీడీపీకి తోట త్రిమూర్తులు రాజీనామా

vimala p
మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శుక్రవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్‌సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన

ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు

vimala p
దట్టమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పై విపక్షాలు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా..తాను ఏ తప్పు చేయలేదు: నన్నపనేని

vimala p
భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బైబిల్,

కొన్ని చానెళ్ల నిలిపివేత పై చంద్రబాబు ఫైర్

vimala p
ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శుక్రవారం టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.