ఏపీలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు పరస్పసర దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట టీడీపీ కార్యకర్త సలీమ్ పై ఇటీవల నలుగురు
సీఎం జగన్ రాజధాని నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ
రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 26 నుండి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో ఈ హామి ఉండటంతో ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది
తెలంగాణ సీఎం కేసీఆర్, తెదేపా అధినేత చంద్రబాబు బీఎన్ యుగంధర్ మృతికి సంతాపం తెలిపారు. నిజాయతీ, చిత్తశుద్ధి కలిగిన అధికారిగా యుగంధర్ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
రాయలసీమకు రాజధాని ఇవ్వాలని జ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి
భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బైబిల్,
ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శుక్రవారం టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.