telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి బుద్ధి చెప్పాలి: కన్నా

vimala p
ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో బీజేపీ–జనసేన ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ

నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి: పవన్​ కల్యాణ్

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. విజయవాడలో బీజేపీ–జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

మాకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలి: బోండా ఉమ

vimala p
తమకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు సార్లు

కుటుంబ సభ్యులకే టికెట్లు.. విశాఖ వైసీపీ ఆఫీసు వద్ద ఆందోళన

vimala p
స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు విశాఖ పార్టీ నగర

నామినేషన్ల గడువు పెంచాలి..ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

vimala p
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. స్థానిక సంస్థల

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

vimala p
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు

హోంశాఖపై జగన్ పెత్తనం: పంచుమర్తి అనురాధ

vimala p
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో దాడి

మాచర్ల దాడి గురించి వివరించిన బోండా ఉమ

vimala p
గుంటూర్ జిల్లా మాచర్లలో ఈరోజు తాము ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడి ఘటన గురించి టీడీపీ నేత బోండా ఉమ వివరించారు. మంగళగరిలో ఈరోజు ఏర్పాటు చేసిన

మాచర్ల దాడి ఘటనపై ఈసీకి చంద్రబాబు లేఖ

vimala p
గుంటూర్ జిల్లా మాచర్ల దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగిందని

రాజ్యసభ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన జగన్

vimala p
రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నూన్న్చి పోటీ చేయనున్న వైసీపీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్,

ఓటమి భయంతోనే వైసీపీ నేతల దాడులు: సుజనా చౌదరి

vimala p
ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాయలసీమ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం హింసాత్మకం

రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్

vimala p
మాచర్లలో టీడీపీ నాయకుల వాహనంపై జరిగి దాడిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమ, హైకోర్టు న్యాయవాది కిశోర్ లపై జరిగిన దాడి