telugu navyamedia

ఆంధ్ర వార్తలు

కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా

vimala p
దేశంలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన సీఎం జగన్ ఒక్కరే అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు.

ఎన్నికల విషయంలో ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయి: సోమిరెడ్డి

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈసీ వాళ్లు పరిపాలిస్తున్నారా? నేను పరిపాలిస్తున్నానా? అంటున్నారు. ఎన్నికల విషయంలో ఈసీకి

అస్వస్థతకు లోనైన భక్తులు తిరుమలకు రావొద్దు: టీటీడీ

vimala p
తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనిమూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత

పొట్టి శ్రీరాములు సంఘసంస్కర్త: చంద్రబాబు

vimala p
ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా

‘ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా’: కేశినేని తీవ్ర వ్యాఖ్యలు

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

స్థానిక ఎన్నికలను నిర్వహించండి: ఈసీకి సీఎస్ సాహ్నీ లేఖ

vimala p
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆరు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ ఈసీకి లేఖ రాశారు. స్థానిక

‘కోడ్’ఉల్లంఘనపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

vimala p
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కోడ్’ఉల్లంఘనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ని

అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తాం: చంద్రబాబు

vimala p
మాచర్లలో నిన్న జరిగిన ఘటనపై టీడీపీ అధినేతనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తామని, మీ గుండెల్లో నిద్రపోతామని

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేశ్

vimala p
ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ మాజీ మంత్రి పాలేటి రామారావు ఇవాళ ఏపీ సీఎం జగన్ జగన్ కలిశారు.

చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు: వైసీపీపై చంద్రబాబు ఫైర్​

vimala p
చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వైసీపీపై టీడీపీ నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

తాము మాచర్లకు వెళ్తున్న సమాచారాన్ని పోలీసులే ఇచ్చారు: బోండా ఉమ

vimala p
తాము మాచర్లకు వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులే ఇచ్చారనిటీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు

వైసీపీకి ఎన్నికల్లో గెలవలేమన్న భయం: యనమల

vimala p
వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమన్న భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అందుకే, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకొంటోందని