దేశంలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన సీఎం జగన్ ఒక్కరే అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈసీ వాళ్లు పరిపాలిస్తున్నారా? నేను పరిపాలిస్తున్నానా? అంటున్నారు. ఎన్నికల విషయంలో ఈసీకి
తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనిమూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత
ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కోడ్’ఉల్లంఘనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ని
మాచర్లలో నిన్న జరిగిన ఘటనపై టీడీపీ అధినేతనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తామని, మీ గుండెల్లో నిద్రపోతామని
చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వైసీపీపై టీడీపీ నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తాము మాచర్లకు వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులే ఇచ్చారనిటీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. తనను, బుద్ధా వెంకన్నను చంపేందుకు వైసీపీ నేతలు నిన్న మూడు
వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమన్న భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అందుకే, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకొంటోందని