telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఆ లేఖ నేను రాయలేదు.. ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్

vimala p
కేంద్ర హోమ్ శాఖకు ఏపీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ రాశారన్న వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ కుమార్ స్పందించారు.

కరోన కట్టడికి జగన్ సర్కారు చర్యలు

vimala p
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో జగన్ సర్కార్ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, విదేశాల

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్‌రెడ్డి ఏకగ్రీవం!

vimala p
తెలంగాణ  కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పక్షాన రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన డాక్టర్‌ కె.కేశవరావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు?

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేత చంద్రబాబునాయుడు స్పందించారు. సుప్రీంకోర్టును తీర్పును సైతం

రేపటి నుంచి ఏపీలో విద్యా సంస్థలు బంద్​

vimala p
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, వైద్య శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. రేపటి నుంచి

బీజేపీ–జనసేన కలిసే పోటీ చేస్తాయి: బీజేపీ ఎంపీ జీవీఎల్​

vimala p
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘బీజేపీ–జనసేన’ కలిసే పోటీ చేస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సరైన సమయంలో ఎన్నికల ప్రణాళిక

కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి: పవన్ కల్యాణ్

vimala p
కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పంతాలు, పట్టింపులకు పోవద్దని సూచించారు. కేంద్ర

వ్యవస్థలు నాశనమైతే ప్రజాస్వామ్యానికి ముప్పు: కళా వెంకట్రావు

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు.

బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువ: సీఎం జగన్​

vimala p
స్వయం సహాయ సంఘాల రుణాలపైనా బ్యాంకులు దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్​ అన్నారు. వెలగపూడి సచివాలయంలో జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈరోజు

జగన్‌ తన కుమార్తెలను లండన్ నుంచి ఎందుకు పిలిపించారు?: బుద్దా వెంకన్న

vimala p
పారాసెట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్‌కు సామాన్యులపై పట్టింపు లేదని..

‘సుప్రీం’ తీర్పు వైసీపీకి చెంపపెట్టు లాంటిది: యనమల

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్నిసుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై

ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు: వాతావరణ శాఖ

vimala p
ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వడగండ్ల వాన కురిసే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు