కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో జగన్ సర్కార్ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, విదేశాల
తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పక్షాన రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన డాక్టర్ కె.కేశవరావు, కె.ఆర్.సురేశ్రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేత చంద్రబాబునాయుడు స్పందించారు. సుప్రీంకోర్టును తీర్పును సైతం
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, వైద్య శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. రేపటి నుంచి
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘బీజేపీ–జనసేన’ కలిసే పోటీ చేస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సరైన సమయంలో ఎన్నికల ప్రణాళిక
కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పంతాలు, పట్టింపులకు పోవద్దని సూచించారు. కేంద్ర
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు.
స్వయం సహాయ సంఘాల రుణాలపైనా బ్యాంకులు దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈరోజు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్నిసుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై