telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు: చంద్రబాబు

vimala p
ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఆంధ్ర విశ్వ‌విద్యాల‌య దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మ‌హేశ్ నిరసనకు

రేపు ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభం!

vimala p
మహిళా స్వాలంభన కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న చేయూత’ పథకం రేపు ప్రారంభం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ

మాస్కులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం: దేవినేని ఫైర్

vimala p
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్

ఏపీకి కీడు చేసేలా జగన్ విధానాలు: కాల్వ శ్రీనివాసులు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. ప్రచారం పిచ్చితో జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన

సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు పోస్టులు పెట్టకూడదా?: చంద్రబాబు ఫైర్

vimala p
చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్త రాకేశ్ అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… తనను, టీడీపీ నేత పులివర్తి

రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర: సోము వీర్రాజు

vimala p
బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య

ఏపీలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి: రాంమాధవ్

vimala p
ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు

జగన్ పాలనలో కంపెనీలు గుడ్ బై చెబుతున్నాయి: లోకేశ్

vimala p
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని చెప్పారు.14 నెలల జగన్ రెడ్డి

14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి: దేవినేని ఉమ

vimala p
ఏపీ సర్కార్ పై పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో తాము అభివృద్ధి పనులు చేస్తే, వైసీపీ సర్కారు

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాశనం చేసింది: యనమల

vimala p
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు.

బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ

vimala p
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో పలువురు

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

vimala p
నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు ఇకలేరని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో