telugu navyamedia

Tdp Chandrababu Andhra Pradesh

ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు: చంద్రబాబు

vimala p
ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఆంధ్ర విశ్వ‌విద్యాల‌య దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మ‌హేశ్ నిరసనకు

పోస్టులు పెడితే నోటీసులు, ప్రశ్నిస్తే కేసులు.. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. తమను ప్రశ్నించిన వారందరినీ

ఈ నెల 21న నిరసనలు చేపట్టాలి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

vimala p
ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడి

వైసీపీ ఎంపీ చర్యలు విస్మయానికి గురి చేసింది : చంద్రబాబు

vimala p
రక్త నమూనాలను పరీక్షించే ల్యాబ్‌లో అడ్డంకులు కల్గిస్తూ ఓ వైసీపీ ఎంపీ చర్యల గురించి తెలుసుకుని షాక్ అయినట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా