telugu navyamedia

ఆంధ్ర వార్తలు

మాజీ ఎమ్మెల్యే కుమారునికి సీఎం జగన్ ఫోన్

vimala p
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1994, 2004లో శాసనసభ్యుడిగా గెలిచారు. ఒక దఫా ఇండిపెండెంట్ గా,

నన్ను మోసం చేశాడు..సీఎం అయ్యాడు: మోహన్ బాబు

vimala p
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయకచవితి సందర్భంగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తాను

విజయసాయి ట్వీట్ కు బుద్ధా వెంకన్న కౌంటర్

vimala p
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 23 ఏళ్లయింది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా

ఏపీ సర్కారుపై కేంద్రానికి రఘురామకృష్ణరాజు లేఖ

vimala p
ఏపీ సర్కారు నిర్మాణాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాశారు. విశాఖలో చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్మాణాలను

చంద్రబాబు అండ్ కో వెన్నుపోటు…విజయసాయి ట్వీట్

vimala p
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునుద్దేశించి  తనదైన శైలిలో  విమర్శలు చేశారు. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు, అతడి బృందం తెలుగుదేశం

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

vimala p
ఏపీలో కరోనా వైరస్‌ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే

జగన్‌ మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ: నారా లోకేశ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేధికగా విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు: చంద్రబాబు

vimala p
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రైతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం

అర్హులతో పోస్టులు భర్తీ చేయాలి: లోకేశ్ డిమాండ్

vimala p
సచివాలయ నియామకాల నోటిఫికేషన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం సంధించారు. నోటిఫికేషన్ లో

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..కొత్తగా 9,544 మందికి పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించిన బులెటిన్ ను

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. నారా లోకేశ్ ఆగ్రహం

vimala p
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి

గవర్నర్ తో విజయసాయిరెడ్డి భేటీ!

vimala p
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన విజయసాయి గవర్నర్ తో భేటీ