మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1994, 2004లో శాసనసభ్యుడిగా గెలిచారు. ఒక దఫా ఇండిపెండెంట్ గా,
ఏపీ సర్కారు నిర్మాణాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాశారు. విశాఖలో చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్మాణాలను
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునుద్దేశించి తనదైన శైలిలో విమర్శలు చేశారు. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు, అతడి బృందం తెలుగుదేశం
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేధికగా విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రైతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి