telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు

అనంతపురంలో 16 టన్నుల బంగారం

navyamedia
రాష్ట్రంలోని పది చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ గుర్తించింది. ఇవన్నీ అనంతపురం జిల్లా పరిధిలోనివి. రాష్ట్ర గనులశాఖ పరిధిలో ఉండే ఖనిజాన్వేషణ విభాగం ఈ నిక్షేపాలపై

తీవ్రవాయుగుండంగా మారిన ‘గులాబ్’ తుఫాన్‌..

navyamedia
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌పీడ‌నం తీవ్రవాయుగుండంగా మారింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం… సాయంత్రంకు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 670 కి.మీ. దూరంలో తూర్పు –

ఆన్​లైన్​లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు..

navyamedia
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదలయ్యాయి . ఉచిత దర్శన టికెట్లు మొట్టమొదటిసారిగా టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. సెప్టెంబర్ 26

ఏపీ కరోనా అప్డేట్స్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ లో గత 24 గంటల్లో 55,323 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,246 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం 1,450 మంది కరోనా

తిరుపతి శ్రీనివాసం వద్ద ఉద్రిక్తత‌ ..

navyamedia
తిరుపతి తిరుపతిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం వసతిగృహం దగ్గర శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు

ఏపీలో క‌రోనా కేసులు ఇలా….

navyamedia
ఆంధ్రప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 55,251 శాంపిల్స్‌ను ప‌రిక్షించ‌గా 1171 మంది పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..

navyamedia
ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది.. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పాజిటివ్ కేసులు,

శ్రీవారి భక్తులకు న్యూ రూల్స్ఇవే ..

navyamedia
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్

‘టీటీడీ’ నిర్ణయంపై హైకోర్టు సీరియస్..

navyamedia
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ

రేపటి నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు..

navyamedia
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అక్టోబరు

చీరాలలో గురజాడ జయంతి

navyamedia
మహాకవి గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అభ్యుదయ కవి. తెలుగు సాహిత్యానికి మార్గదర్శి అయిన గురజాడ 159వ జయంతి సందర్భగా సప్త స్వరాలు పేరుతో