telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

తిరుమలలో బ్రేక్ దర్శనం టిక్కెట్లను నకిలీ ఐడీలతో విక్రయిస్తున్న దళారీ అరెస్టు.

నకిలీ ఆర్మీ అధికారుల ఐడీలతో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొంది అధికధరలకు విక్రయం.

నకిలీ ఐడీలతో వెళ్తున్న భక్తులను విజిలెన్స్ గుర్తించడంతో వెలుగుచూసిన మోసం.

రూ.2 వేలు విలువచేసే 4 బ్రేక్ దర్శనం టిక్కెట్లను రూ.40 వేలకు విక్రయం. నిందితుడు తిరుపతి ఆర్మీ క్యాంటీన్ లో పనిచేసే వ్యక్తి గా గుర్తింపు.

విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు – దళారీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.

Related posts