తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూముల వివాదంపై చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రంగారెడ్డి జిల్లా గోపనపల్లి పరిధిలో సర్వే నంబర్ 127లో
కాగిత రహిత సేవల లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే ఇటీవల యూటీఎస్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రయాణమైనా స్టేషన్కి వెళ్లి, క్యూలో నిల్చుని
కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పునర్విభజన చట్టాన్ని
హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానున్న బస్తీదవాఖానల్లో సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తికావస్తున్నదని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. బ్రోకర్లు బస్తీ దవాఖానల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటానికి, ఇదేమన్నా మీ దొంగ
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు ఆన్లైన్లో టిక్కెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. భక్తులు టిక్కెట్లను www.bhadrachalamonline.com వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఎమ్మెల్సీ పదవి త్వరలోనే పోతుందని అన్నారు. ఆయన తండ్రి చంద్రబాబు
ఏజీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత, పలు కంపెనీలు కొంత మొత్తాన్ని చెల్లించి, మిగతా మొత్తం చెల్లింపునకు సమయం అడిగిన సంగతి తెలిసిందే. ఈ
ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు ఆందోళనకారులు నిప్పంటించారని వస్తోన్న వార్తలన్నీ అసత్యాలేనని ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి
దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు యూనియన్లు సమ్మెను రద్దు చేసుకున్నాయి. ముంబైలో ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చల్లో