బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ డిజిటల్ ఫాంలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. క్రైం నేపథ్యంలో సాగే తన వెబ్ సిరీస్కు సంబంధించిన అధికారిక టీజర్ను
కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా
ట్యూషన్ ఫీజు కాకుండా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎలాంటి ఇతర ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదని తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా
రైతులను బ్లాక్ మెయిల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. డు ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలుంటే
రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రజనీ సరసన మీనా, ఖుష్బూ, నయనతార నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో
‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో రష్మిక మందన్న
బెంగాల్ లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని అంచనా వేసేందుకు కోల్కతా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రహోంశాఖ
లాక్ డౌన్ సమయంలో ‘అచ్చోసిన ఆంబోతులా’ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుగుతున్నారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద
ప్రస్తుతం టాలీవుడ్లో మంచి నటుడిగా ఎదుగుతోన్న చరణ్దీప్.. తమిళం, కన్నడ సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్టుగా మారాడు. అయితే, ఈ నటుడు సొంతంగా ఆన్లైన్ బిజినెస్ను ప్రారంభించారు. ‘జస్ట్
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మరీ అంతగా అవసరమైతే 20 మందికి మించకుండా పెళ్లి తతంగం పూర్తి చేయాలని షరతులు విధించాయి ప్రభుత్వాలు.