telugu navyamedia

vimala p

ఆహీరో అంటే నాకు చాలా ఇష్టం : అనసూయభరద్వాజ్

vimala p
లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ భరద్వాజ్ రెగ్యలర్‌గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తన ట్విట్టర్, ఇన్స్‌స్టా ఖాతాల ద్వారా అభిమానులతో సరదాగా

తండ్రి చివరిచూపు చూసుకొనేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం

vimala p
ప్రముఖ నటుడు రిషీకపూర్‌ గురువారం ఉదయం అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్‌లో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో విమాన సర్వీసులతోపాటుగా అంతరాష్ట్ర ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి

బుట్ట బొమ్మ సాంగ్ కి స్టెప్పులు ఇరగదీసిన డేవిడ్ వార్నర్ దంపతులు..

vimala p
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే

బాలీవుడ్‌లో చోటుచేసుకున్న వరుస మరణాలపై బాలయ్య దిగ్భ్రాంతి

vimala p
బాలీవుడ్ నటుడు రిషికపూర్ అనారోగ్యానికి గురికావడంతో అతన్ని బుధవారం రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం 8

నాగార్జున గారు నామీద కోపంగా ఉన్నారన్న వార్తల్లో నిజంలేదు : పరశురామ్

vimala p
`గీతగోవిందం` వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు పరశురామ్. వాస్తవానికి ఈ సినిమాకంటే ముందుగా ఆయన నాగచైతన్యతో 14రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్

రిషి కపూర్ ను రొమాంటిక్ హీరో అని పిలుచుకొనేవారు…

vimala p
రిషి కపూర్(67) హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం తుది శ్వాస విడిచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్

చంద్రబాబు పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత

vimala p
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై

దేశంలో ఉగ్రదాడులకు తీహార్ జైలులో కుట్ర!

vimala p
దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సూత్రదారి హైదరాబాద్‌కు చెందిన తీవ్రవాదిగా గుర్తించారు. 2018లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలో సదరు ఉగ్రవాది

రిషి కపూర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి: ప్రధాని మోదీ

vimala p
భారతీయ సినీ నట దిగ్గజం రిషి కపూర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయనకు

ఈ లాక్‌డౌన్ వనితలను వణికిస్తోంది : వరలక్ష్మి శరత్ కుమార్‌

vimala p
వరలక్ష్మి శరత్ కుమార్‌ చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. శరత్ కుమార్ కూతురు గానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు

వచ్చే నెల 4న ఏపీలో కేంద్ర బృందం పర్యటన

vimala p
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం పై అధ్యయనం చేయడానికి మే 4వ తేదీన కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా తాజా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు తీరు, కరోనా

కరోనా ఉన్నట్టు ఖైదీ యాక్షన్..పోలీసులకు మస్కా కొట్టి జంప్!

vimala p
దగ్గుతూ, తుమ్ముతూ ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి ఓ ఖైదీ పరారైన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవైకుంఠం ప్రాంతానికి