లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ భరద్వాజ్ రెగ్యలర్గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటోంది. తన ట్విట్టర్, ఇన్స్స్టా ఖాతాల ద్వారా అభిమానులతో సరదాగా
ప్రముఖ నటుడు రిషీకపూర్ గురువారం ఉదయం అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్లో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో విమాన సర్వీసులతోపాటుగా అంతరాష్ట్ర ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే
బాలీవుడ్ నటుడు రిషికపూర్ అనారోగ్యానికి గురికావడంతో అతన్ని బుధవారం రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం 8
`గీతగోవిందం` వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు పరశురామ్. వాస్తవానికి ఈ సినిమాకంటే ముందుగా ఆయన నాగచైతన్యతో 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై
దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సూత్రదారి హైదరాబాద్కు చెందిన తీవ్రవాదిగా గుర్తించారు. 2018లో ఐసిస్లో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలో సదరు ఉగ్రవాది
వరలక్ష్మి శరత్ కుమార్ చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. శరత్ కుమార్ కూతురు గానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు
దగ్గుతూ, తుమ్ముతూ ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి ఓ ఖైదీ పరారైన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవైకుంఠం ప్రాంతానికి