నాగార్జున గారు నామీద కోపంగా ఉన్నారన్న వార్తల్లో నిజంలేదు : పరశురామ్
`గీతగోవిందం` వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు పరశురామ్. వాస్తవానికి ఈ సినిమాకంటే ముందుగా ఆయన నాగచైతన్యతో 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్