ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా
హైదరాబాద్లో కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తుందో తెలిసిన విషయమే. టీవీ సీరియల్స్ షూటింగ్లో కరోనా నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల ఇప్పుడొక నటుడికి కరోనా వ్యాపించినట్లుగా తెలుస్తుంది.ప్రముఖ
బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్ళి ఐదుగురు బాలికలు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్వాడీకి చెందిన చిన్నారులు
ప్రియురాలికి టిక్ టాక్ వీడియో పెట్టి ఫ్యాన్ కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలో కలకలం రేపింది.
టాలెంటెడ్ హీరోయిన్గా ప్రత్యేకతను చాటుకున్న హీరోయిన్లలలో ఒకరుగా నిత్యామీనన్ పేరు సంపాదించుకుంది. అలాగే గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిధులు విధించుకుని, వాటికి కట్టుబడే సినిమాలు చేస్తుంది.
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో “ఫైటర్” అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ తో