రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటూ మొక్కలు నాగుతున్నారు. ఇందులో
బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కరోనా పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గంగూలీ అన్న స్నేహాశిశ్ గంగూలీకి ఇటీవల కరోనా
తమిళనాడులో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 6,988 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
కరోనా వైరస్ నివారణ కోసం చాలామంది శానిటైజర్లు, మాస్కులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లోఎక్కువ మంది తమ ఇండ్లలోనే బట్టతో సొంతంగా మాస్కులు సిద్ధం చేసుకుంటున్నారు.
గత నెలరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బురారీ ప్రాంతంలో 450 పడకలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ
కరోనా వైరస్ నివారణ కోసం చాలామంది శానిటైజర్లు, మాస్కులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చేతులను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించే శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను మాజీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో ఆయనను హత్య
అక్రమార్జన కేసులో జైలుపాలైన వీకే శశికళ విడుదల అవగానే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు.