ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు రామ్ చరణ్ తేజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్న సమయంలో
దంగల్ ఫేమ్ జైరా వాసిమ్ హఠాత్తుగా తాను సినిమా రంగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. దంగల్ చిత్రం తర్వాత జైరా మానసిక సమస్యలకు గురైనట్టు
మెగాస్టార్ చిత్రం సైరా మరోసంచలనానికి తెరలేపింది. ఇటీవలే షూట్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం అప్పుడే భారీగా బిజినెస్ చేస్తుంది. ఒక్క తెలుగు బాషలోనే కాకుండా, ఇతర
తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా అందించే సాయం పెంచారు. సాధారణ లబ్దిదారుల కంటే దివ్యాంగులకు 25శాతం అధిక సాయం అందనుంది. ఇక
విదేశాలలో ఉద్యోగం అనగానే మనవాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఉన్నదేశంలో ఎలాగూ భారీగా నిరుద్యోగ సమస్యతో అలమటిస్తున్న వారి నిస్సహాయతను అడ్డుపెట్టుకొని, కొందరు ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. తాజాగా,
ప్రభుత్వ పాఠశాలలో విద్యాప్రమాణాలు మెరుగు పరిచేందుకు అధికారులు సమీక్షలు చేస్తున్నప్పటికీ కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మహాబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ
‘బంగారు బుల్లోడు’ తో మరోసారి అల్లరి నరేశ్ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధం అవుతున్నాడు. నేడు నరేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్ను విడుదల