ప్రస్తుత ఏపీకి అన్నింటా అండగా ఉండగలిగేది జగనేనని, జగన్ దేవుడి వంటి వాడని కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
స్థానిక తూర్పుగోదావరి జిల్లాలోని రామవరం మండలం కుతుకులూరు వద్ద కిడ్నాప్కు గురైన బాలుడు జిషిత్ ఆచూకి లభ్యమైంది. గుర్తు తెలియని అగంతకులు బాలుడిని గ్రామంలో వదిలి వెళ్లారు.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. 1992 నుంచి 2003 వరకు దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన రోడ్స్
ఆధార్ బయోమెట్రిక్ డాటాను రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాల నిర్వహణకు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా తీసుకున్న
టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం)లో అన్యమతస్తులకు చోటు కల్పించడం వివాదాస్పదానికి దారితీస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సమీప బంధువు క్రిస్టోఫర్ డేవిడ్ను… టీటీడీ బోర్డు డీఈఓగా నియమించినట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది ఆంగ్లసాహిత్యంలో ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ కోసం పోటీ పడుతున్న వారి జాబితాలో ప్రముఖ రచయితలు సల్మాన్ రష్దీ, మార్గెరేట్ ఆట్వుడ్తో సహా 13 మంది
నేటితో రాష్ట్రంలోని 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు
అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి
తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో హ్యాట్రిక్ ఓటమిని చవిచూశారు. తొలి రెండు మ్యాచ్ల్లో యు ముంబా, తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైన టైటాన్స్
భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్లో జరిగిన మ్యాచ్లో ఎనిమిదో