తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి గురించి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారికి పీసీసీ అడిగే హక్కు వుందని
ఏపీ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పై ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ
అసోంలోని బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉదల్గురి జిల్లాలో జాతీయ రహదారి 15పై ఓరాంగ్ గెలబిల్ ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొన్నాయి.
హైదరాబాద్ నగరంలోని గౌచ్చిబౌలిలోని లేడీస్ హాస్టల్లో ఓ సాఫ్ట్వేర్ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొగాకు
ఏపీ సర్కార్ పై గ్లోబల్ కంపెనీలు కేసులను వేయనున్నాయని నేడు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ అధినేత చంద్రబాబు పోస్ట్ చేశారు.
సినిమా రంగంలోని పోస్ట్ ప్రొడక్షన్ పనికి అంతర్జాతీయ స్థాయిని హైదరాబాద్ అందుకుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ స్థాయి స్టూడియోలు హైద్రాబాద్ నగరంలో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని
వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఈ
తిరుమల ఆలయంపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగన్ శ్రీవారి దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని
హైదరాబాద్ ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 7గంటలకే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోతో పాటు
కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియాగాంధీ కుటుంబానికి ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని ఇటీవల ఉపసంహరించిన కేంద్రం తాజాగా వారికి పాత వాహనాలను కేటాయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు