telugu navyamedia

vimala p

రెడ్లు, బ్రాహ్మణులే కాదు బీసీల్లోనూ సమర్థులున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

vimala p
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి గురించి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారికి పీసీసీ అడిగే హక్కు వుందని

అక్షరాస్యతలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతాం: మంత్రి అవంతి

vimala p
ఏపీ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పై ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ

ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది దుర్మరణం

vimala p
అసోంలోని బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉదల్‌గురి జిల్లాలో జాతీయ రహదారి 15పై ఓరాంగ్‌ గెలబిల్‌ ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొన్నాయి.

గచ్చిబౌలి హాస్టల్‌లో లేడీ టెక్కీ ఆత్మహత్య

vimala p
హైదరాబాద్ నగరంలోని గౌచ్చిబౌలిలోని లేడీస్ హాస్టల్‌లో ఓ సాఫ్ట్‌వేర్ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొగాకు

ప్రభుత్వంపై కేసులు వేయనున్న గ్లోబల్..ఆంగ్ల దినపత్రికల్లో కథనం!

vimala p
ఏపీ సర్కార్ పై గ్లోబల్ కంపెనీలు కేసులను వేయనున్నాయని నేడు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ అధినేత చంద్రబాబు పోస్ట్ చేశారు.

హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి స్టూడియోలు: కేటీఆర్

vimala p
సినిమా రంగంలోని పోస్ట్ ప్రొడక్షన్ పనికి అంతర్జాతీయ స్థాయిని హైదరాబాద్ అందుకుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ స్థాయి స్టూడియోలు హైద్రాబాద్ నగరంలో

పాక్ దుర్మార్గపు ఆటలకు అడ్డుకట్ట: రాజ్ నాథ్

vimala p
పాక్ దుర్మార్గపు ఆటలకు అడ్డుకట్ట వేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం సింగపూర్ లో రెండు రోజుల పర్యటన నిమిత్తం

చింతమనేనిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే: విజయసాయి రెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని

వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిది: దేవినేని

vimala p
వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఈ

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు

vimala p
తిరుమల ఆలయంపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగన్ శ్రీవారి దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని

రామానాయుడు స్టూడియోలో ఐటీ అధికారుల సోదాలు!

vimala p
హైదరాబాద్ ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 7గంటలకే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోతో పాటు

ఎస్‌పీజీ భద్రత తొలగింపు.. పదేళ్లనాటి కార్లు కేటాయింపు!

vimala p
కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియాగాంధీ కుటుంబానికి ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) సెక్యూరిటీని ఇటీవల ఉపసంహరించిన కేంద్రం తాజాగా వారికి పాత వాహనాలను కేటాయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు