షాద్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివారులో హత్యకు గురైన మహిళను వెటర్నరి డాక్టర్ ప్రియాంక రెడ్డిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నేడు అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు కాన్వాయి పై కొందరు గుర్తు తెలియని
ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్ ఇస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడుగా అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై ఏఐఎంఐఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు కాన్వాయి పై రాళ్లు రువ్వారు. నల్ల జెండాలతో వైసీపీ కార్యకర్తలు
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు ఈ ఉదయం టీడీపీ నేతలతో కలిసి పర్యటిస్తున్నారు. తొలుత కూల్చివేసిన ఉండవల్లి ప్రజావేదికను ఆయన పరిశీలించారు. చుట్టూ తిరిగిన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక పథకం ప్రకారం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కంటతడి పెట్టారు. మండ్య జిల్లాలోని కిక్కేరి గ్రామంలో జేడీఎస్ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ సభ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెంకటపాలెంలో చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చంద్రబాబు కాన్వాయ్