రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విన్నూత్న రూపంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతు ప్రముఖుల మన్నలను పొందుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా నానక్ రామ్ గూడ లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ అమృత ప్రిన్సి. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ అమృత తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టిస్ట్ హరిత విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నానక్ రామ్ గూడ లో మొక్కలు నాటిన ఆర్టిస్ట్ అమృత ప్రిన్సి…అనంతరం మరో ముగ్గురు (ఆర్టిస్ట్ లు అను శ్రీ , ప్రియాంక , మౌనిక ) లు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు….
previous post


హామీలను అమలు చేయకుండా వైసీపీ మాట మారుస్తోంది: లోకేశ్