telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

వేసవిలో కరువు పీడిత ప్రాంతాల్లోని విద్యార్థులకు డ్రై రేషన్‌ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయిం

కరువు మండలాల్లోని విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు వేసవిలో డ్రై రేషన్‌ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన 51 కరువు మండలాల్లో విద్యార్థులకు వేసవిలో డ్రైరేషన్‌ ఇవ్వాలని మధ్యాహ్న భోజన విభాగం ఉత్తర్వులు జారీచేసింది.

ఒక్కో విద్యార్థికి . ప్రాథమిక పాఠశాలల్లో 4 కిలోల బియ్యం, ఉన్నత పాఠశాలల్లో 6కిలోల బియ్యం, 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేస్తారు. రెండు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అందజేస్తారు.

Related posts