జార్ఖండ్ పోలీసులు న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 12 మంది దుండగులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాంఛీ (రూరల్)ఎస్పీ రిషబ్ ఝా మీడియాతో మాట్లాడుతూ..కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో 26వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో ఓ ఎల్ఎల్బీ స్టూడెంట్..తన ఫ్రెండ్తో కలిసి ఉంది.
ఆ సమయంలో అక్కడకు బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు గన్పాయింట్లో బెదిరించి ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు.