ఈ రోజు ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు.
ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం నేడు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వస్తున్నారు.
ఈ నెల 21వ తేదీ వరకూ ఇక్కడ బస చేయనున్న రాష్ట్రపతి ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా