హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి కే.ఏ.పాల్ స్పందించారు.వేల కోట్ల ప్రజా సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి పైన మూడు వేల కోట్ల రూపాయల ఫైన్ లు విధించి వారిని శిక్షించాలని పాల్ డిమాండ్ చేశారు.ఏ ఇతర పార్టీలు ఈ విషయాన్ని ఖండించ లేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రాజీనామా చేసి దళితున్ని సిఎం చేయాలని పాల్ డిమాండ్ చేశారు. గతంలో కేటీఆర్ నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వేల ఫెక్సీలు రోడ్ల పైన దర్శనమిస్తుంటాయి. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కే.ఏ.పాల్…


రాజకీయ పార్టీ ప్రారంభిస్తాం: ఆనందయ్య