telugu navyamedia

Telugu News Updates

యాప్స్ నిషేధం ఉద్దేశపూర్వక తప్పు: భారత్ పై చైనా ఆరోపణ

vimala p
ఇటీవల 59 చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఘాటుగా స్పందించింది. యాప్స్ ను నిషేధించడం, ఇండియా చేసిన

మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్న రాఫెల్‌!

vimala p
సరిహద్దుల్లో కయ్యనికి కాలుదువ్వుతున్న శత్రు దేశాలకు చెక్ పెట్టేందుకు భారత్ ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో అత్యాధునిక 36 రాఫెల్‌

వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సు విచారించిన సీబీఐ

vimala p
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఏపీలో కరోనా మహోగ్రరూపం..24 గంటల్లో 7,948 కేసులు

vimala p
ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 7,948 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో

సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్

vimala p
ఏపీలో స్కూళ్లు తెరిచేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది. సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని సీం వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల

కన్నాపై ప్రచారం వాస్తవం కాదు: సోము వీర్రాజు

vimala p
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో, కన్నా లక్ష్మీనారాయణను కావాలనే అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం

అయోధ్యలో దాడులకు ఐసిస్ ప్లాన్: ఇటలిజెన్స్

vimala p
యూపీలోని అయోధ్య రామ జన్మభూమిపై ఆగస్టు 15న దాడులకు ఉగ్రసంస్థ ఐసిస్ ప్లాన్ చేస్తోందని ఇటలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల కోసం లష్కర్,

హైకోర్టులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్

vimala p
చిన్న పిల్లల అక్రమ రవాణా కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత ఏపీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలో పిల్లలను విక్రయించే ఒక ముఠాను విశాఖ

గూగుల్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సు!

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్ లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే ఎన్నో ఆన్ లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది.

లవ్ ఇన్ క్వారంటైన్..పెళ్లితో ఒకటైన జంట!

vimala p
కరోనా దెబ్బకు ప్రాణభయంతో ఎందరో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ‘లవ్ ఇన్ క్వారంటైన్ తో ఇద్దరొక్కటయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి

గెహ్లాట్ తప్పులు కాంగ్రెస్ నేతలకు కనిపించవు: మాయావతి

vimala p
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పులు కాంగ్రెస్ నేతలకు కనిపించవని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని మండిపడ్డారు. వాళ్ల తప్పులను

వచ్చె నెలలో అయోధ్యలో భూమిపూజ..మోదీ హాజరైతే రాజ్యాంగ వ్యతిరేకమే: ఒవైసీ

vimala p
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్