సరిహద్దుల్లో కయ్యనికి కాలుదువ్వుతున్న శత్రు దేశాలకు చెక్ పెట్టేందుకు భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్జెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో అత్యాధునిక 36 రాఫెల్
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 7,948 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో
ఏపీలో స్కూళ్లు తెరిచేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది. సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని సీం వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో, కన్నా లక్ష్మీనారాయణను కావాలనే అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్ లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే ఎన్నో ఆన్ లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది.
కరోనా దెబ్బకు ప్రాణభయంతో ఎందరో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ‘లవ్ ఇన్ క్వారంటైన్ తో ఇద్దరొక్కటయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పులు కాంగ్రెస్ నేతలకు కనిపించవని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని మండిపడ్డారు. వాళ్ల తప్పులను
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్