విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ట్రస్మా, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ట్రస్మా రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్ రావు ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదుల
కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో
కేసుల తగ్గుముఖం, లాక్డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర
గత పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపిన కరోనా సెలవుల కారణంగా విద్యార్థులకు కలిగిన తీవ్ర విద్యా నష్టాన్ని గుర్తించటమే
తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరో 10 రోజులు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగించాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్డౌన్ను
కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజు రోజు కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. అటు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఇల్లు దాటి కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు… గత 10 రోజుల నుంచి విజృంభిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులుగా రాష్ట్ర
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ మశ్య కరోనా కేసులు కాస్త తగ్గడంతో స్కూల్స్, కాలేజీలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు