కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజు రోజు కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. అటు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఇల్లు దాటి కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణల
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు… గత 10 రోజుల నుంచి విజృంభిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో విపరీతంగా కేసులు నమోదవుతున్న
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా
చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ మశ్య కరోనా కేసులు కాస్త తగ్గడంతో స్కూల్స్, కాలేజీలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులపై
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది.
రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8
రాష్ట్రంలో 6, 7 , 8 తరగతులను వెంటనే ప్రారంభించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు గురువారం తెలియజేశారు.
చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని స్థంభించిపోయేలా చేసింది. ఈ వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు మూతపడిన సంగతి