ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ బస్సు ఛార్జీల్లో 20శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ
సంక్రాంతి పండగ వచ్చింది అంటే తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత గ్రామాలకు తరలివెళ్తుంటారు. అందువల్ల ఆర్టీసీకి ఈ సీజన్ లో అధిక ఆదాయం లభిస్తుంటుంది. ఇక తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో
లాక్డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీస్ రద్దయిన విషయం తెలిసిందే. లాక్డౌన్ ముగిశాక..ఎన్నో చర్చలు, వాదోపవాదనల త్వరాత ఏపీ, తెలంగాణ మధ్య షరతులతో బస్సు
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో ఒకట్రోండు రోజుల్లో క్లారిటీ రావచ్చని , ఏపీఎస్సార్టీసీ ఎండీ కృష్ణబాబు పేర్కొన్నారు. తెలంగాణ కోరిన విధంగానే 1.05
ఇప్పటి వరకు ఆర్టీసీలో మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్శాఖ,
ఏపీఎస్ఆర్టీసీ లో కొత్త బస్సులు కొలువుదీరనున్నాయి. రవాణా అవసరాల నేపథ్యంలో ఈ బస్సుల కొనుగోలు కు ప్రభుత్వం సిద్ధం అవడంతో, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్