హైదరాబాద్ హుస్సేన్సాగర్ అందాలను వీక్షించేందుకు నగరవాసులే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు వస్తుంటారు. అయితే ప్రజల సౌకర్యార్థం ట్యాంక్బండ్పై ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపట్టంది తెలంగాణ ప్రభుత్వం.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ