టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారానే అనుష్క అభిమానులను పలకరిస్తుంది. ఫేస్ బుక్ లో అనుష్క
1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు కరుణ కుమార్. ఈ ఏడాది అరభంలో వచ్చిన
టాలీవుడ్ నటుడు శివబాలాజీ శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆన్లైన్ పరీక్షలతో కార్పోరేట్ స్కూల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అగస్త్యపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-63/ఏలో నివాసముండే బోయలపల్లి అగస్త్య తెలుగులో కొన్ని
టాలీవుడ్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫరవాలేదనిపించిన ఈ బ్యూటీకి మాత్రం
మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రం “సైరా నరసింహారెడ్డి” విడుదలయ్యి నేటితో ఏడాది పూర్తయ్యింది.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా తన పూరీ మ్యూజింగ్స్లో “పెళ్లి” గురించి మాట్లాడారు. ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.