telugu navyamedia

సినిమా వార్తలు

కరోనా నియంత్రణకు పవన్ కళ్యాణ్ భారీ సాయం

vimala p
లాక్‌డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు..

సోషల్ మీడియాలోకి రానున్న చిరంజీవి..స్వాగతం పలుకుతూ నాగబాబు ట్వీట్!

vimala p
మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తను సోషల్ మీడియలోకి అడుగు పెడుతున్న విషయం గురించి తెలుపుతూ స్వయంగా ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు.

ఓ వార్త కోసం తన ఫొటోను వాడుకున్నారు … చర్యలు తీసుకోండి

vimala p
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని వెల్లడించిన ఓ యూట్యూబ్‌ ఛానెల్.. థంబ్‌నైల్‌లో సునీత ఫొటోను బ్లర్ చేసి

అతన్ని తలచుకొని కన్నీరు పెట్టిన అనుష్క

vimala p
‘నిశ్శబ్దం’ త్వరలో విడుదలవుతున్న సందర్భంగా చేపడుతున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది మూవీ టీమ్. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌కు అనుష్క, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల,

ఇదే భారతీయుల గొప్ప సంఘీభావం : రాంగోపాల్ వర్మ

vimala p
ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా మనకు సేవ చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, మీడియా కోసం చప్పట్లు కొట్టి

కేసీఆర్‌కు విజయశాంతి మద్దుతు

vimala p
కరోనా వైరస్‌ మరింతగా ప్రబలకుండా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పాటించాలనీ కోరగా.. కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు

భార్యకు సేవలు చేస్తున్న మోహన్ బాబు

vimala p
సినీ ప్రముఖులు కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. విరామ సమయంలో తాము చేస్తున్న పనుల గురించి కొందరు సినీ ప్రముఖులు

కరోనా వల్ల లవ్ బ్రేక్ అప్

vimala p
జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. పాజిటివ్ అని తేలిన

నేను ఎప్పుడూ వేధింపులు ఎదుర్కోలేదు : అనుష్క

vimala p
ఎక్కడ చూసినా ఇప్పుడు ‘కాస్టింగ్ కౌచ్’ గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎంతోమంది అమ్మాయిలు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. అందులో కొందరు

బాల్లయ్య న్యూ లుక్

vimala p
బాల్లయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో, ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయింది.

అయ్యప్ప ఆలయానికి కరోనా ఎఫెక్ట్

vimala p
కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా పినరయ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి శబరిమల ఆలయంలో 10

ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ‘ఈరోస్ నౌ’ యాప్

vimala p
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇంట్లో ఉంటూ టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ సందర్భంగా ఇండియా మొత్తం జనాభా ఇంటర్నెట్ వినియోగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ