తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం…
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి నితిన్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్(94) అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు పాకడంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనా కాటుకు 69 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో
కేంద్రం ఆమోదించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు గతంలోనే విద్యార్థి సంఘం పూర్వపు నేత