telugu navyamedia

సామాజిక

తెలంగాణ‌లో లక్షన్నర దాటిన కరోనా కేసుల సంఖ్య!

vimala p
తెలంగాణ‌లో క‌రోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం…

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్!

vimala p
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి నితిన్

రెచ్చిపోయిన రౌడీ షీటర్..అంబులెన్స్ కు నిప్పు

vimala p
ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయి 108 అంబులెన్స్ కు నిప్పు పెట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. సురేష్ అనే మాజీ రౌడీషీటర్ 108కు

బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్ కన్నుమూత

vimala p
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్(94) అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం

ఈ నెల 21 నుంచి పట్టాలెక్కనున్న మరో 40 రైళ్లు!

vimala p
కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా 80 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే కొత్తగా మరో 40 రైళ్లను ప్రకటించింది. ఈ నెల 21

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 50 లక్షలు దాటిన కేసుల సంఖ్య!

vimala p
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు పాకడంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు తీసుకోవాలంటే ఓటీపీ తప్పనిసరి!

vimala p
ఎస్‌బీఐ ఏటీఎంలలో రూ.10 వేలు లేక అంతకంటే కంటే ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ నిబంధన రాత్రి

ఏపీలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 69 మంది మృతి!

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనా కాటుకు 69 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో

ఎంపీల వేతనాల్లో కోతకు లోక్ సభ ఆమోదం!

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంపీ వేతనాల్లో కోతకు లోక్ సభ ఆమోదం తెలింది. కోవిడ్ పై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో

చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు: రాజ్ నాథ్

vimala p
చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యపై లోక్ సభలో ఆయన ప్రసంగించారు. 1962లో లడఖ్

రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

vimala p
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా ఒడిశా వరకూ

ఉమర్ ఖలీద్ కు ఉరి ఖాయం: కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

vimala p
కేంద్రం ఆమోదించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు గతంలోనే విద్యార్థి సంఘం పూర్వపు నేత