తెలంగాణలోని కాసుల చిత్రకళా అకాడమీ ఆధ్వర్యంలో లలిత కళల పోటీలు నిర్వహించనున్నట్టు అకాడమీ వ్యవస్థాపకురాలు కాసుల పద్మావతి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ వేదికగా నృత్యం, సంగీతం,
ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే విషయంలో చైనా స్పీడ్ పెంచింది. చైనా బయోఫార్మా సంస్థ సినోవాక్ బయోటెక్ దూకుడుగా ముందుకు వెళ్తోంది.
ధోనీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని తన నివాసంలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. సుశాంత్ సింగ్
తెలంగాణలో గత సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కావని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది.
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. అనేక దేశాల్లో కోవిడ్ కోంసాగుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, భారత్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన పాకిస్థాన్ క్రికెట్లో ఆల్