రేపటి జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ఎస్ఈసీకి ఆమే లేఖ రాయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ స్వామివారి దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో లడ్డులను టీటీడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఉచితంగా ఇవ్వాలని
కరోనా వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలతో కూడిన వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాజిక బాధ్యతతో మీడియా సంయమనం పాటించాలని కోరుతూ
కరోనాపై ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించ వద్దని ఏపీ మంత్రి కన్నబాబు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఏంటో అర్థం కావట్లేదని, కరోనాపై ఆయన రివ్యూలు
ఏపీ రాజధానిని తరలించకుండా న్యాయ పోరాటాలు చేస్తున్నామని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాజధాని ప్రజలకు అండగా తాను ఉంటానని, బీజేపీ మద్దతు ఉందని తెలిపారు. రాజీలేని
కరోన వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయా శాఖల ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టు స్టే