telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అత్యవసర సేవలకు పోలీసులు సిద్ధంగా ఉండాలి: డీజీపీ గౌతం సవాంగ్

vimala p
రేపటి జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం

ఆ లేఖ ఎవరు సృష్టించినా కేసులు ఎదుర్కోవాల్సిందే: విజయసాయిరెడ్డి

vimala p
ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా

రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఏం కావాలనుకుంటున్నారు?: సోమిరెడ్డి

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ఎస్ఈసీకి ఆమే లేఖ రాయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ

ఉద్యోగులకు ఉచితంగా లడ్డూల పంపిణీ: టీటీడీ

vimala p
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీటీడీ స్వామివారి దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో లడ్డులను టీటీడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఉచితంగా ఇవ్వాలని

కరోనా వార్తలపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు

vimala p
కరోనా వ్యాప్తిపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలతో కూడిన వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాజిక బాధ్యతతో మీడియా సంయమనం పాటించాలని కోరుతూ

ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించొద్దు: కన్నబాబు

vimala p
కరోనాపై ప్రతిపక్షాలు ప్రజల్లో అలజడి సృష్టించ వద్దని ఏపీ మంత్రి కన్నబాబు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఏంటో అర్థం కావట్లేదని, కరోనాపై ఆయన రివ్యూలు

రాజధానిని తరలించకుండా న్యాయ పోరాటాలు: సుజనా

vimala p
ఏపీ రాజధానిని తరలించకుండా న్యాయ పోరాటాలు చేస్తున్నామని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాజధాని ప్రజలకు అండగా తాను ఉంటానని, బీజేపీ మద్దతు ఉందని తెలిపారు. రాజీలేని

ఆలయాల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి వెల్లంపల్లి

vimala p
కరోన వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

vimala p
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 25న ఉగాది పండగ రోజున నిర్వహించాల్సి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపైనా

మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలి: పవన్ కల్యాణ్

vimala p
ఈ నెల 22న మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలని అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనాపై ప్రధాని మోదీ చేసిన సూచనలను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని

కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచండి: సీఎం జగన్

vimala p
కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన పెంచండని ఏపీ సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో మార్చి 31 వరకు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా

కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోపై హైకోర్టు స్టే!

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయా శాఖల ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టు స్టే