telugu navyamedia

DGP Gautam Sawang Corona AP

అత్యవసర సేవలకు పోలీసులు సిద్ధంగా ఉండాలి: డీజీపీ గౌతం సవాంగ్

vimala p
రేపటి జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం