telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీకి కీడు చేసేలా జగన్ విధానాలు: కాల్వ శ్రీనివాసులు

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. ప్రచారం పిచ్చితో జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన

సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు పోస్టులు పెట్టకూడదా?: చంద్రబాబు ఫైర్

vimala p
చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్త రాకేశ్ అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… తనను, టీడీపీ నేత పులివర్తి

రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర: సోము వీర్రాజు

vimala p
బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య

ఏపీలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి: రాంమాధవ్

vimala p
ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు

జగన్ పాలనలో కంపెనీలు గుడ్ బై చెబుతున్నాయి: లోకేశ్

vimala p
ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని చెప్పారు.14 నెలల జగన్ రెడ్డి

14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి: దేవినేని ఉమ

vimala p
ఏపీ సర్కార్ పై పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో తాము అభివృద్ధి పనులు చేస్తే, వైసీపీ సర్కారు

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాశనం చేసింది: యనమల

vimala p
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు.

బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ

vimala p
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో పలువురు

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

vimala p
నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు ఇకలేరని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “మా తాతగారు పెన్మత్స సాంబశివరాజుగారు ఈ రోజు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో

విజయవాడ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి: ఎంపీ సుజనా

vimala p
విజయవాడలోని కోవిడ్‌ సెంటర్‌గా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో లో మృతుల సంఖ్య 11కి చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో

విజయవాడ ప్రమాద ఘటనపై మంత్రులు సమీక్ష

vimala p
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమా ఘటనపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు

అగ్ని ప్రమాద ఘటనపై అధికారులను అప్రమత్తం చేశాం: ఆళ్ల నాని

vimala p
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్య