telugu navyamedia

vimala p

కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఇటలీలో చిక్కుకున్న భారత విద్యార్థులు

vimala p
కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇటలీలో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో స్వదేశానికి

ఎన్నార్సీ అమలు చేయొద్దని తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఒవైసీ విజ్ఞప్తి

vimala p
ఎన్నార్సీ అమలు చేయొద్దని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. మజ్లిస్‌ పార్టీ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లకు

కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఏఏకు జగన్ మద్దతు: కన్నా

vimala p
కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఏఏకు సీఎం జగన్ మద్దతిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరు నుంచి తుళ్లూరు వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

వట్టిచెరుకూరు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి: హోం మంత్రి సుచరిత

vimala p
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తుఫాన్

కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి సిద్ధం కావాలి: కాంగ్రెస్​ ఎంపీ

vimala p
కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పిలుపు నిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్

తడిపొడి చెత్తను వేరు చేయాలి: హరీశ్‌ రావు

vimala p
ప్రతి మహిళ తప్పనిసరిగా తడిపొడి చెత్తను వేరు చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఆదివారం నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింది: యనమల

vimala p
ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వం చేతగాని తనం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

జగన్ ని విమర్శిస్తే సహించను: మంత్రి అనిల్

vimala p
తనను ఎవరేమన్నా భరిస్తాను కానీ, సీఎం జగన్ ని విమర్శిస్తే మాత్రం ఊరుకోనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ ని విమర్శించే వ్యక్తి ఎంత

పవన్ కల్యాణ్ కు రాజకీయ విలువలు లేవు: మంత్రి వెల్లంపల్లి

vimala p
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు డైరెక్షన్ లో

పోలీసుల సాయంతో పాలన సాగిస్తున్నారు: కన్నా

vimala p
ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఆయన ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా

హైకోర్టు న్యాయమూర్తిగా ఈ ప్రాంత వాసిని నియమించడం అదృష్టం: కొడాలి నాని

vimala p
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ కు ఆత్మీయ సత్కారం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలోని స్థానికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొడాలి

పోలీసుల ట్వీట్ పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్!

vimala p
హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతం సుప్రసిద్ధ పర్యాటక స్థలం. అక్కడ (ఆర్ ఏ ఎఫ్) ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్