కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇటలీలో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో స్వదేశానికి
ఎన్నార్సీ అమలు చేయొద్దని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. మజ్లిస్ పార్టీ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు
కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఏఏకు సీఎం జగన్ మద్దతిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరు నుంచి తుళ్లూరు వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తుఫాన్
కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పిలుపు నిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్
ప్రతి మహిళ తప్పనిసరిగా తడిపొడి చెత్తను వేరు చేయాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఆయన ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ బట్టు దేవానంద్ కు ఆత్మీయ సత్కారం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడలోని స్థానికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి కొడాలి
హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతం సుప్రసిద్ధ పర్యాటక స్థలం. అక్కడ (ఆర్ ఏ ఎఫ్) ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్