యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా శాంటో దర్శకత్వంలో కొత్త చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. డ్రీమ్ టౌన్
సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలను ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది
త్రివిక్రమ్, రామ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్లు ఇటీవల ఫిలింనగర్లో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ కాంబోలో
అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ అనౌన్స్ చేసిన 400 సౌత్ ఏసియన్స్లో పలువురు ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు. ఇందులో
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. గత కొన్నిరోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న
దక్షిణాసియా టాప్ 400 ప్రభావ శీలుర జాబితాలో తెలుగు యాంకర్ శ్రీముఖి చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని శ్రీముఖి స్వయంగా ప్రకటించింది. న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ,
పాపిన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కొర్రపాటి వెంకట రమణ సమర్పణలో, విపుల్ దర్శకత్వంలో, వై అనిల్ కుమార్, కే.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం “నెపోటిజం”. వెంకీ, వాసిం,వెంకట్ పొడి శెట్టి,
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికం మందన్న కథానాయికగా నటిస్తోంది.
నవంబర్ 2న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పుట్టినరోజు. ఆయన 56వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమనులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన