వర్మ నేడు తాను ఎన్టీఆర్ పై అలుముకున్న చీకటి కోణంపై తీస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి ఏదో కీలక అంశాన్ని లేవనెత్తనున్నారు. దానైకోసమే ఒక ప్రకటన కూడా చేశాడు వర్మ. ఈ విషయాన్ని ఆయనే తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా వెల్లడించారు. “ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రాణం పోసుకోబోతోంది” అని ఆయన అన్నారు.
వర్మ ఈ రేంజ్ లో అంటున్నాడంటే ఏదో విషయం ఉండేఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చివరికి ఈ చిత్రం ప్రీ లుక్ ను విడుదల చేస్తారా? ట్రైలర్ రిలీజ్ చేస్తారా? టీజర్ వస్తుందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వర్మ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతుండగా, ఆయన చేసే ప్రకటన కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు
సుడిగాలి సుధీర్ బేవకూఫ్… : నాగబాబు