తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది
300 రూ..శీఘ్రదర్శనంకు 2-4 గంటల సమయం పడుతుంది
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,896
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,077
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ.3.33 కోట్లు


ఇప్పుడున్న అసెంబ్లీలో స్థలం సరిపోవడం లేదు: ఎమ్మెల్యే బాల్క సుమన్