తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది.
300 రూ..శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5-7 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,615.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,722
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 4.23 కోట్లు.

