telugu navyamedia

Vizag

పెందుర్తి కేసు : ఇంకా మృతదేహాలకు పూర్తి కానీ పోస్ట్‌మార్టం…

Vasishta Reddy
తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పల రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తామని అంటున్నాడు బాధితుడు విజయ్‌,

పెందుర్తి ఆరు హత్యల కేసులో మరో ట్విస్ట్ !

Vasishta Reddy
విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో చోటు చేసుకున్న ఆరు హత్యల అంశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం ఈ ఘటన చోటు

విశాఖ ఆరు హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి…

Vasishta Reddy
విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి

స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది…

Vasishta Reddy
ఉత్పత్తిపరంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని తెలిపారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్.. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అసత్యాలు

బ్లేడ్ల‌తో దాడి చేసుకున్న విద్యార్థులు…

Vasishta Reddy
ఓ అమ్మాయి కోసం ఏపీలో ఇంటర్ విద్యార్థులు గొడవ పడ్డారు. ఈ గొడవలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న త్రినాధ్ అనే విద్యార్థి సంతోష్ అనే విద్యార్థి పై

బ్రేకింగ్‌ : మంత్రి కేటీఆర్‌ను కలిసిన గంటా

Vasishta Reddy
స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అయితే.. గత వారం కింద స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మంత్రి

విశాఖ మేయర్ ఎన్నికల బరిలో టీడీపీ…

Vasishta Reddy
ఈ మధ్య ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది.  ఈ

దేవుడు బీజేపీ సొత్తే.. బండి సంజయ్‌ సంచలనం

Vasishta Reddy
దేవుడు బీజేపీ సొత్తు కాదు కేటీఆర్‌ అంటున్నారని…దేవుడు బీజేపీ సొంతమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాముడి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది ఎవరు…రాముడిని యూపీ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై తెలంగాణ సీనియర్‌ నేత కామెంట్‌..

Vasishta Reddy
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీ. హనుమంతరావు స్పందించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోకపోతే… ప్రజలు క్షమించరని.. ప్రైవేటు కంపెనీలో రిజర్వేషన్లు ఉండవన్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా రోడ్డు పై స్టీల్ ప్లాంట్ కార్మికులు….

Vasishta Reddy
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారుస్టీల్ ప్లాంట్ కార్మికులు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం

అరకులో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

Vasishta Reddy
విశాఖ జిల్లాలోని అరకు ఘాట్‌ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్‌ రోడ్డులో పర్యాటకుల బస్సు బోల్తా కొట్టింది. అనంతగిరి {మం} డముకులో

రౌడీగా వస్తున్న సుమంత్‌

Vasishta Reddy
సుమంత్ ప్రస్తుతం భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఎన్టీఆర్ బయోపిక్‌లో అక్కినేని నాగేశ్వరరావుగా నటించిన సుమంత్ ప్రస్తుతం ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘కపటధారి’ అనే