యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను యూపీ ప్రభుత్వం ఆమోదించింది. అయోధ్య విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్
లాక్ డౌన్ తర్వాత రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ వద్ద ప్రయాగ్
బీహార్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీహార్ లో ఇప్పటికే రెండో విడత పోలింగ్ పూర్తయింది. అయితే…ఈ ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం ఆదిత్యపై
ప్రస్తుతం దేశంలో కలకలం రేపింది హత్రాస్ ఘటన. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ