అఖిలాండకోటి బ్రహ్మాండ నాయుకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమయింది. కలియుగంలో భక్తులను రక్షించేందుకు సాక్షాత్తూ విష్ణుమూర్తే… వైకుంఠం
కలియుగదైవం కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చేశ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు కొవిడ్ సర్టిఫికెట్ తనిఖీ అమలులోకి వచ్చింది.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదలయ్యాయి . ఉచిత దర్శన టికెట్లు మొట్టమొదటిసారిగా టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. సెప్టెంబర్ 26
శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకోవడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టీటీడీ
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలియజేసింది.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.
కరోనా లాక్ డౌన్ తర్వాత నిన్న ఒక్కరోజే అత్యధికంగా తిరుమల శ్రీవారిని 49346 మంది భక్తులు దర్శించుకోగా 18436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దాంతో హుండి