నేడు మహిళల ఐపీఎల్ చాలెంజ్ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన చాంపియన్షిప్లో హైదరాబాదీ మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీ, హర్మన్ప్రీత్కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ ఫైనల్స్కు
క్వాలిఫయర్-2 మ్యాచ్లో భాగంగా విశాఖపట్టణంలో ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన పోరులో చెన్నై అలవోక విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్
దిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడి ఐపీఎల్ 12వ సీజన్లో రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో తిరుగులేని విజయం సాధించింది. చెన్నైని
ఐపీఎల్ ప్లే ఆఫ్ లో భాగంగా రసవత్తరంగా సాగిన ఎలిమినేటర్లో దిల్లీ 2 వికెట్ల తేడాతో సన్రైజర్స్పై గెలిచింది. బుధవారం దిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు మొదట
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో కోహ్లీ-అంపైర్ నిగెల్ లాంగ్ మధ్య గొడవ జరిగింది. బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన
ఐపీఎల్ ప్లే ఆఫ్ నేటితో ప్రారంభం. నేడు జరిగే క్వాలిఫయర్-1లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్కింగ్స్.. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్తో తలపడుతుంది.
కోల్కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో పూర్తిగా విఫలమవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కి చేరింది.
ఐపీఎల్ 12వ సీజన్లో మ్యాచ్లో బెంగుళూరు హైదరాబాద్ పై విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశల్ని గల్లంతు చేసింది. హైదరాబాద్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని
ఐపీఎల్ లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్