telugu navyamedia

Telugu News Updates

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి వనిత

vimala p
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఏపీ స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో

కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాం

vimala p
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం మంగళవారం నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

పూంచ్ ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ పై పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు

vimala p
దాయాది దేశమైన పాకిస్తాన్ మరోసారి కయ్యనికి కాలుదువ్వింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంచ్ జిల్లాల్లో ఉన్న ఫార్వ‌ర్డ్ పోస్టుల‌పై పాకిస్థాన్ ఆర్మీ మోర్టార్ షెల్స్‌తో దాడి చేసింది. ఇవాళ ఉద‌యం

కూతురు శరీరంపై వాతలు పెట్టిన కసాయి తల్లి

vimala p
ఓ మహిళ తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో మండుతున్న కర్ర తీసి అరచేతిపైనా, ఒంటిపైనా వాతలుపెట్టింది. ఈ

వరద నీటిలో బీహార్ డిప్యూటీ సీఎం ఇల్లు..సుశీర్ మోదీని బోటులో తరలింపు!

vimala p
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జలమయమయ్యాయి. రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. యూపీలో 111 మంది, బీహార్

కేర‌ళ సీఎంతో రాహుల్ గాంధీ భేటీ

vimala p
కాంగ్రెస్ నేత, వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ను క‌లిశారు. కొచ్చిన్ హౌజ్‌లో సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో రాహుల్

కోనసీమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది: చంద్రబాబు

vimala p
లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, లోక్ సభ

ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల తేదీ ఖరారు

vimala p
తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు తేదీ ఖరారైంది. ఈ నెల 30 నుంచి నవంబర్ 9 వరకు ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. పదవీ విరమణ వయసు పెంపు

vimala p
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ

ఐరాసలో పాక్ రాయబారికి ఇమ్రాన్‌ షాక్

vimala p
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి మలీహా లోధీకి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ షాకిచ్చారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని పాక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..

vimala p
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది.

నేడు .. నానే బియ్యం బతుకమ్మ..

vimala p
తెలంగాణ ఆడబిడ్డలు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మను అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ పండుగతో ప్రతీ ఇంటా పూల సౌరభాలు గుభాళిస్తున్నాయి.