వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఏపీ స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం మంగళవారం నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
దాయాది దేశమైన పాకిస్తాన్ మరోసారి కయ్యనికి కాలుదువ్వింది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాల్లో ఉన్న ఫార్వర్డ్ పోస్టులపై పాకిస్థాన్ ఆర్మీ మోర్టార్ షెల్స్తో దాడి చేసింది. ఇవాళ ఉదయం
ఓ మహిళ తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో మండుతున్న కర్ర తీసి అరచేతిపైనా, ఒంటిపైనా వాతలుపెట్టింది. ఈ
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జలమయమయ్యాయి. రెండు దశాబ్దాల కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. యూపీలో 111 మంది, బీహార్
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి మలీహా లోధీకి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ షాకిచ్చారు. కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని పాక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్లో జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది.
తెలంగాణ ఆడబిడ్డలు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మను అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ పండుగతో ప్రతీ ఇంటా పూల సౌరభాలు గుభాళిస్తున్నాయి.