ఐరాసలో పాక్ రాయబారికి ఇమ్రాన్ షాక్vimala pOctober 1, 2019 by vimala pOctober 1, 20190867 ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి మలీహా లోధీకి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ షాకిచ్చారు. కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని పాక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. Read more