ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తో రాజధానిలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల వాగ్ధానాలు, ప్రత్యర్థులపై విమర్శలు, ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార
క్రికెట్ నేపథ్యంలో సాగే నటుడు నాని చిత్రం ‘జెర్సీ’ కుటుంబకథా చిత్రం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్
అమరావతి మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమని సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. రక్షకభటులే భక్షకభటులైతే సామాన్యుడికి రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. పశువుల
ముగ్గులతోనే సంక్రాంతి పండుగకు కళ వస్తుందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లి జిహెచ్ఎంసీ క్రీడా మైదానంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ
అవినీతికి తావులేకుండా కఠినమైన మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చామని తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు
కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న వాగ్దానంతో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్
రాజధానిపై రైతులు చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్, సెక్షన్ 30..
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అమరావతి రాజధాని
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. హైద్రాబాద్ తామామతి బారాదరిలో తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి
భారతీయులంతటి అమాయకులను ప్రపంచంలో తానెక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. భారతీయులు ఏది చెప్పినా నమ్మేస్తారనీ, అందుకే కేంద్రంలోని బీజేపీ